Header Banner

విద్య, మంచి భవిష్యత్కు మంత్రి లోకేశ్ బాటలు! ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా..

  Sun Jun 15, 2025 16:44        Politics

చదువు ఒక్కటే భవిష్యత్ను మారుస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ (Kondapalli Srinivas) అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 'తల్లికి వందనం' అమలు చేస్తున్నామని చెప్పారు. "అర్హులైన ప్రతి విద్యార్థికి 'తల్లికి వందనం' పథకం కింద రూ.15 వేలు అందిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. సిలబస్లో అనేక మార్పులు చేస్తున్నాం. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విద్యకు, మంచి భవిష్యత్కు బాటలు వేస్తున్నారు. వైకాపా చేస్తున్న అసత్య ఆరోపణలను ప్రజలు అర్థం చేసుకోవాలి. తల్లులు తమ పిల్లలను బాగా చదివించాలి. గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు మంచి విద్య అవసరం. తల్లికి వందనం పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. గత ప్రభుత్వం విద్య, అభివృద్ధిని విస్మరించింది. ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం అందిస్తున్నాం. పరిశ్రమలకు అనుగుణంగా ఎడ్యుకేషన్ విధానంలో మార్పు తీసుకురావాలి. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు చేస్తున్నాం" అని తెలిపారు.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

అసైన్డ్‌ భూములకు రెక్కలు.. ఈ డీల్‌తో రంగం.. ఆ జిల్లా కేంద్రంగా విశాఖ అధికారుల భేటీలు!

 

తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!

 

ఆ రెండు దేశాలు చేస్తున్న హడావిడి చూస్తుంటే.. గోల్డ్ రేట్లు ఆకాశంలోకే! బంగారం రూ.3 లక్షలు..కారణం ఇదే!

 

ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ వెబ్‌సైట్‌: అమెరికా పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం! అర్హతలివే!

 

సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్! శరణమా, న్యాయ సమరమా తేల్చుకోవాలని జగన్‌కు సూచన!

 

విజయ్ మాల్యా: అసలు సరే వడ్డీ, జరిమానాలు ఎవరు కడతారు? ఎవరైనా క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక చేతులెత్తేస్తే!

 

ఎమ్మెల్యే నివాసంలోనే పై అంతస్తులో పీఏ ఆత్మహత్య! కారణం ఏంటి.?

 

24 గంటలు టైమిస్తున్నా.. లేదంటే తీవ్ర చర్యలు.. వైసీపీకి లోకేశ్‌ హెచ్చరిక!

 

తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ని అడ్డుకున్న పోలీసులు! కార్యకర్తలు సుమారు 300 మంది!

 

వైసీపీ హయాంలో మరో భారీ మోసం! సంచలన విషయాలు వెలుగులోకి...

 

మహిళలకు భారీ గుడ్ న్యూస్.. కొత్త స్కీమ్ కింద లక్ష రూపాయలు! ప్రభుత్వం కీలక నిర్ణయం..

 

ఆ జిల్లా వాసులకు గుడ్ న్యూస్: 10వ తరగతి పాస్ అయితే చాలు.. ఉచిత ట్రైనింగ్‌తో పాటు ఉద్యోగ అవకాశం!

 

ఆంధ్రప్రదేశ్‌లో మారిన కార్మిక చట్టం.. ఇకనుంచి 10 గంటలు పని చేయాల్సిందే! మహిళలకు రాత్రి షిఫ్ట్‌లలో..

 

ఆధార్ కార్డు ఉన్న వారికి అలర్ట్.. ఇదే ఆఖరి రోజు! ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం!

 

రెండు ఫ్యామిలీలకు సరిపోద్ది - ఈ కారు భారతదేశంలో నంబర్ వన్! ధర కేవలం రూ. 8.97 లక్షలు!

 

ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. కొత్తగా పింఛన్‌లు.. నెలకు ఒక్కొక్కరికి రూ.4వేలు ఇస్తారు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #AndhraPradesh #Appolitics #APNews #Kondapalli Srinivas #Thalliki Vandanam #Nara Lokesh #TDPleader